విజిటర్స్ కోసం ప్రవేశ నిబంధనల్ని సులభతరం చేసిన NPRA
- March 05, 2021
బహ్రెయిన్:నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (NPRA), మార్చి 7 ఆదివారం 2021 నుంచి వీసా ఎండోర్స్మెంట్ ఫీజు (5 బహ్రెయినీ దినార్లు) వీసా జారీ సమయంలోనే వసూలు చేస్తారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సమయంలో కాకుండా వీసా జారీ సమయంలోనే వసూలు చేయడానికి వీలుగా అథారిటీస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పైన పేర్కొన్న తేదీకి ముందు దరఖాస్తు చేసుకున్న వీసాలకు ఇది వర్తించదు. విజిటర్స్కి ప్రవేశ నిబంధనల్ని సులభతరం చేసే ప్రక్రియలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్









