విజిటర్స్ కోసం ప్రవేశ నిబంధనల్ని సులభతరం చేసిన NPRA
- March 05, 2021
బహ్రెయిన్:నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (NPRA), మార్చి 7 ఆదివారం 2021 నుంచి వీసా ఎండోర్స్మెంట్ ఫీజు (5 బహ్రెయినీ దినార్లు) వీసా జారీ సమయంలోనే వసూలు చేస్తారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సమయంలో కాకుండా వీసా జారీ సమయంలోనే వసూలు చేయడానికి వీలుగా అథారిటీస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పైన పేర్కొన్న తేదీకి ముందు దరఖాస్తు చేసుకున్న వీసాలకు ఇది వర్తించదు. విజిటర్స్కి ప్రవేశ నిబంధనల్ని సులభతరం చేసే ప్రక్రియలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







