విజిటర్స్ కోసం ప్రవేశ నిబంధనల్ని సులభతరం చేసిన NPRA
- March 05, 2021
బహ్రెయిన్:నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (NPRA), మార్చి 7 ఆదివారం 2021 నుంచి వీసా ఎండోర్స్మెంట్ ఫీజు (5 బహ్రెయినీ దినార్లు) వీసా జారీ సమయంలోనే వసూలు చేస్తారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సమయంలో కాకుండా వీసా జారీ సమయంలోనే వసూలు చేయడానికి వీలుగా అథారిటీస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పైన పేర్కొన్న తేదీకి ముందు దరఖాస్తు చేసుకున్న వీసాలకు ఇది వర్తించదు. విజిటర్స్కి ప్రవేశ నిబంధనల్ని సులభతరం చేసే ప్రక్రియలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!