విజిటర్స్ కోసం ప్రవేశ నిబంధనల్ని సులభతరం చేసిన NPRA
- March 05, 2021
బహ్రెయిన్:నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (NPRA), మార్చి 7 ఆదివారం 2021 నుంచి వీసా ఎండోర్స్మెంట్ ఫీజు (5 బహ్రెయినీ దినార్లు) వీసా జారీ సమయంలోనే వసూలు చేస్తారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సమయంలో కాకుండా వీసా జారీ సమయంలోనే వసూలు చేయడానికి వీలుగా అథారిటీస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పైన పేర్కొన్న తేదీకి ముందు దరఖాస్తు చేసుకున్న వీసాలకు ఇది వర్తించదు. విజిటర్స్కి ప్రవేశ నిబంధనల్ని సులభతరం చేసే ప్రక్రియలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









