మళ్లీ దుబాయ్కి రానున్న మహేష్..
- March 08, 2021
హైదరాబాద్:సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా విడుదల చేసి ఏడాది అవుతుంది. ప్రస్తుతం మహేష్ తాజాగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట.ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు.ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం వరకు దుబాయ్లో జరిగింది. అక్కడ రెండు షెడ్యూల్స్ను పూర్తి చేసుకొని మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చారు.సినిమాలో మరో షెడ్యూల్ను యూఎస్లో చిత్రించాలని అనుకున్నారంట.కానీ కొన్ని కారణాల కారణంగా ఆ ప్లాన్ కాస్త మారి పోయిన సర్కారు వారి పాట టీమ్ మళ్లీ దుబాయ్కు బయలు దెరనున్నారు.ఈనెల 22న మూవీ టీం దుబాయ్కు బయలు దెరనుంది. అక్కడ ఏప్రిల్ 15 వరకు చిత్రీకరణ కొనసాగించనున్నారు.ఈ షెడ్యూల్లో కీర్తీ సురేస్ సహా కీలక నటులు పాల్గొననున్నారు.ఇదిలా ఉంటే ఈ చిత్రం బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోంది.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష