విశాఖలో మరో భారీ ర్యాలీ..
- March 17, 2021
విశాఖ:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై పెద్ద ఎత్తున రగడ జరుగుతున్నది. కార్మికులు ఇప్పటికే బయటకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భారీ ర్యాలీని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కూర్మన్నపాలెం ఆర్చ్ నుంచి ర్యాలీ ప్రారంభించనున్నారు.ఆర్చ్ నుంచి స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడికి నిర్వాసితులు బయలుదేరారు. ప్లాంట్ కోసం భూములిచ్చిన తమకు న్యాయం జరగలేదని 64 గ్రామాల ప్రజలు చెప్తున్నారు.ఇప్పటికి సాయం అందలేదని 8500 మంది నిర్వాసితులు ఈ ర్యలేమిని నిర్వహిస్తున్నారు.ఈనెల 25 నుంచి సమ్మెకు వెళ్తామని విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ప్రకటించారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







