6 ఏళ్ళ పైబడిన వలస చిన్నారులకు వేలి ముద్రలు తప్పనిసరి
- March 19, 2021
రియాద్:జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్) వెల్లడించిన వివరాల ప్రకారం వలసదారులు, 6 ఏళ్ళ పైబడిన తమ చిన్నారులకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ని బయోమెట్రిక్ డేటా ద్వారా అనుసంధానించి మాత్రమే రెసిడెన్సీ పర్మిట్ (ఇకామా) పొందడానికి వీలవుతుందని తెలుస్తోంది. దేశంలో వున్న వలసదారులంతా తమ పిల్లల ఫింగర్ ప్రింట్స్ (వేలి ముద్రల్ని) రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది.వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. బయోమెట్రిక్స్ రిజిస్ట్రేషన్ మరియు ఫింగర్ ప్రింటింగ్ వలసదారులందరికీ తప్పనిసరి చేశారు. విజిటర్స్ అలాగే యాత్రీకులకు కూడా ఇది తప్పనిసరి. 15 ఏళ్ళ పైబడిన వలసదారులకు ఫింగర్ ప్రింట్స్ రిజిస్ట్రేషన్ని 2016లో తప్పనిసరి చేసింది జవజాత్.
తాజా వార్తలు
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!









