6 ఏళ్ళ పైబడిన వలస చిన్నారులకు వేలి ముద్రలు తప్పనిసరి
- March 19, 2021
రియాద్:జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్) వెల్లడించిన వివరాల ప్రకారం వలసదారులు, 6 ఏళ్ళ పైబడిన తమ చిన్నారులకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ని బయోమెట్రిక్ డేటా ద్వారా అనుసంధానించి మాత్రమే రెసిడెన్సీ పర్మిట్ (ఇకామా) పొందడానికి వీలవుతుందని తెలుస్తోంది. దేశంలో వున్న వలసదారులంతా తమ పిల్లల ఫింగర్ ప్రింట్స్ (వేలి ముద్రల్ని) రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది.వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. బయోమెట్రిక్స్ రిజిస్ట్రేషన్ మరియు ఫింగర్ ప్రింటింగ్ వలసదారులందరికీ తప్పనిసరి చేశారు. విజిటర్స్ అలాగే యాత్రీకులకు కూడా ఇది తప్పనిసరి. 15 ఏళ్ళ పైబడిన వలసదారులకు ఫింగర్ ప్రింట్స్ రిజిస్ట్రేషన్ని 2016లో తప్పనిసరి చేసింది జవజాత్.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







