6 ఏళ్ళ పైబడిన వలస చిన్నారులకు వేలి ముద్రలు తప్పనిసరి
- March 19, 2021
రియాద్:జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్) వెల్లడించిన వివరాల ప్రకారం వలసదారులు, 6 ఏళ్ళ పైబడిన తమ చిన్నారులకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ని బయోమెట్రిక్ డేటా ద్వారా అనుసంధానించి మాత్రమే రెసిడెన్సీ పర్మిట్ (ఇకామా) పొందడానికి వీలవుతుందని తెలుస్తోంది. దేశంలో వున్న వలసదారులంతా తమ పిల్లల ఫింగర్ ప్రింట్స్ (వేలి ముద్రల్ని) రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది.వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. బయోమెట్రిక్స్ రిజిస్ట్రేషన్ మరియు ఫింగర్ ప్రింటింగ్ వలసదారులందరికీ తప్పనిసరి చేశారు. విజిటర్స్ అలాగే యాత్రీకులకు కూడా ఇది తప్పనిసరి. 15 ఏళ్ళ పైబడిన వలసదారులకు ఫింగర్ ప్రింట్స్ రిజిస్ట్రేషన్ని 2016లో తప్పనిసరి చేసింది జవజాత్.
తాజా వార్తలు
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!









