ఏపీ పోలీస్శాఖకు అవార్డులు
- March 20, 2021
అమరావతి:ఏపీ పోలీసుల పేరు ప్రతిష్ఠలు మరోమారు జాతీయ స్థాయిలో మారుమోగాయి. ఒకేరోజు వివిధ జాతీయ స్ధాయి సంస్థల నుంచి మూడు అవార్డులను ఏపీ పోలీస్శాఖ అందుకుంది. వర్చువల్ విధానం ద్వారా మూడు జాతీయ అవార్డులను డీజీపీ గౌతమ్ సవాంగ్ అందుకున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ ఏపీ పోలీసుల పనితీరుకు జాతీయ అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డులతో పోలీసులపై బాధ్యత మరింత పెరిగిందన్నారు.పోలీస్శాఖను అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









