ఏపీ పోలీస్శాఖకు అవార్డులు
- March 20, 2021
అమరావతి:ఏపీ పోలీసుల పేరు ప్రతిష్ఠలు మరోమారు జాతీయ స్థాయిలో మారుమోగాయి. ఒకేరోజు వివిధ జాతీయ స్ధాయి సంస్థల నుంచి మూడు అవార్డులను ఏపీ పోలీస్శాఖ అందుకుంది. వర్చువల్ విధానం ద్వారా మూడు జాతీయ అవార్డులను డీజీపీ గౌతమ్ సవాంగ్ అందుకున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ ఏపీ పోలీసుల పనితీరుకు జాతీయ అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డులతో పోలీసులపై బాధ్యత మరింత పెరిగిందన్నారు.పోలీస్శాఖను అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







