గుడ్ న్యూస్..అన్ని జాతీయతలకు మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాలు
- March 21, 2021
దుబాయ్: టూరిస్టులను మరియు ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడే వీసాలను ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం.
దుబాయ్ రాజు, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన జరిగిన నేటి క్యాబినెట్ సమావేశంలో యూఏఈ యొక్క మొట్టమొదటి వర్క్ వీసా ఆమోదించబడింది. ఈ వర్చువల్ వర్క్ వీసా..ఉద్యోగి తన నియామక సంస్థ యూఏఈ లో లేనప్పటికీ..ఉద్యోగి యూఏఈ లో నివసిస్తూ తన విధి నిర్వహణ చేసుకునేందుకు దోహదపడుతుంది.

క్యాబినెట్ సమావేశంలో అన్ని జాతీయతలకు బహుళ ప్రవేశ పర్యాటక వీసా విధానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది.
తాజా వార్తలు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!







