సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- February 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) అవినీతి ఆరోపణలపై 127 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసింది. గత జనవరి నెలలో నిర్వహించిన 1,543 స్పాట్ తనఖీల సందర్భంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలలో సమగ్రతను ప్రోత్సహించడానికి మరియు అవినీతిని ఎదుర్కోవడానికి నిరంతర ప్రయత్నాలలో భాగంగా 383 మంది ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది.
కాగా, అరెస్టు అయిన వారిలో కొందరిని బెయిల్పై ఇప్పటికే విడుదల చేశారు. అరెస్టయిన వారిలో ఉద్యోగులు రక్షణ మంత్రిత్వ శాఖ, అంతర్గత మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సహా పలు మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.
తాజా వార్తలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..







