ఉగాది నుంచి ఆది కొత్త సినిమా
- March 22, 2021
హైదరాబాద్:హీరో ఆది సాయికుమార్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.భాస్కర్ బంటు పల్లి ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు,అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాను శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పణలో గుడివాడ యుగంధర్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు సాకేత్ సంగీతం సమకూరుస్తున్నారు.వచ్చే నెలలో ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 13 న ఈ సినిమా ప్రారంభం కానుంది.మరి ఈ సినిమా అయినా ఆదిని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్







