సెంటర్ పాయింట్ నుంచి 25 ఔట్లెట్స్
- February 29, 2016ల్యాండ్ మూర్క్ గ్రూప్కి చెందిన నాలుగు ఫ్యాషన్ బ్రాండ్స్ని కలిగి ఉన్న సెంటర్ పాయింట్ అతి త్వరలో 25 కొత్త ఔట్లెట్స్ని ప్రారంభించనుంది. దీనికోసం 2500 మంది ఉద్యోగుల్ని నియమించాలని భావిస్తోంది. గల్ఫ్ రీజియన్లో 25 ఔట్లెట్స్ని ఏర్పాటు చేయనున్నామనీ, వీటిల్లో చాలావరకు సౌదీ అరేబియా, ఒమన్ మరియు కువైట్లలో ఏర్పాటు చేస్తామనీ, వచ్చే ఏడాది ఖతార్లో ఎక్కువ ఔట్లెట్స్ ప్రారంభిస్తామని అన్నారు. జిసిసిలోని చాలా షాపింగ్ మాల్స్ డెవలప్మెంట్లో తమ పాత్ర ఎంతో కీలకంగా ఉందని సెంటర్ పాయింట్ హెడ్ సైమన్ కూపర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 128 ఔట్లెట్స్లో సగానికి పైగా స్టాండ్ అలోన్ కాగా, మరికొన్ని షాపింగ్ మాల్స్లో ఉన్నాయి. ప్రతీ స్టోర్ ద్వారా 100కి పైగా ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..