సెంటర్ పాయింట్ నుంచి 25 ఔట్లెట్స్
- February 29, 2016
ల్యాండ్ మూర్క్ గ్రూప్కి చెందిన నాలుగు ఫ్యాషన్ బ్రాండ్స్ని కలిగి ఉన్న సెంటర్ పాయింట్ అతి త్వరలో 25 కొత్త ఔట్లెట్స్ని ప్రారంభించనుంది. దీనికోసం 2500 మంది ఉద్యోగుల్ని నియమించాలని భావిస్తోంది. గల్ఫ్ రీజియన్లో 25 ఔట్లెట్స్ని ఏర్పాటు చేయనున్నామనీ, వీటిల్లో చాలావరకు సౌదీ అరేబియా, ఒమన్ మరియు కువైట్లలో ఏర్పాటు చేస్తామనీ, వచ్చే ఏడాది ఖతార్లో ఎక్కువ ఔట్లెట్స్ ప్రారంభిస్తామని అన్నారు. జిసిసిలోని చాలా షాపింగ్ మాల్స్ డెవలప్మెంట్లో తమ పాత్ర ఎంతో కీలకంగా ఉందని సెంటర్ పాయింట్ హెడ్ సైమన్ కూపర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 128 ఔట్లెట్స్లో సగానికి పైగా స్టాండ్ అలోన్ కాగా, మరికొన్ని షాపింగ్ మాల్స్లో ఉన్నాయి. ప్రతీ స్టోర్ ద్వారా 100కి పైగా ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







