వ్యాపారాలకు మద్దతుగా 30 బిలియన్ దిర్హాముల ప్యాకేజీ

- April 06, 2021 , by Maagulf
వ్యాపారాలకు మద్దతుగా 30 బిలియన్ దిర్హాముల ప్యాకేజీ

యూఏఈ: రానున్న ఐదేళ్ళలో పారిశ్రామిక విభాగంలో 25,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. కరోనా నేపథ్యంలో 30 బిలియన్ దిర్హాముల సాయాన్ని నేషనల్ ఎకానమీ పెంపుదల కోసం వినియోగించనున్నట్లు (ప్యాకేజీ రూపంలో) యూఏఈ ప్రైమ్ మినిస్టర్ వెల్లడించారు. పెద్ద కార్పొరేషన్లు, ఎస్ఎంఈలు అలాగే హెల్త్ కేర్, ఇన్ఫ్రా రంగం, ఫుడ్ సెక్యూరిటీ మరియు టెక్నాలజీ విభాగాల్లోని పారిశ్రామికవేత్తలకు అండగా ఈ నిధులు అందించనున్నారు.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com