ఏపీలో కరోనా కేసుల వివరాలు
- April 07, 2021అమరావతి:ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.. క్రమంగా పెరుగుతూ పోతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ రెండు వేల మార్క్ను దాటేసింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,812 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,331 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. ఇక, కోవిడ్ బారినపడి మరో 11 మంది మృతిచెందారు.. చిత్తూరులో నలుగురు, కర్నూలులో ఇద్దరు, అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున కన్నుమూశారు. ఇక, గడచిన 24 గంటల్లో 853 మంది రికవరీ అయ్యారు. దీంతో.. ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 9,13,274కు చేరగా.. రికవరీ కేసులు 8,92,736కి పెరిగాయి.. ప్రస్తుతం యాక్టిక్ కేసులు 13,276గా ఉండగా.. ఇప్పటి వరకు కరోనాతో 7,262 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు