సుప్రీం కమిటీ నిర్ణయానికి ముందు జారీ అయిన వీసాలతో ‘మస్కట్’లోకి ప్రవేశించవచ్చు
- April 08, 2021
మస్కట్: ఒమనీయులు అలాగే రెసిడెంట్స్ మాత్రమే ‘సుల్తానేట్’లోకి ప్రవేశించేలా సుప్రీం కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రాయల్ ఒమన్ పోలీస్ ఓ వివరణ ఇవ్వడం జరిగింది. సుప్రీం కమిటీ నిర్ణయానికంటే ముందు ఎవరైతే వీసాలు పొందుతారో, వారికి సుల్తానేట్ లోకి ప్రవేశించడానికి వీలుంటుందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అయితే, సంబంధిత నియమ నిబంధనలకు లోబడి ఒమన్ లోకి ప్రవేశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







