సుప్రీం కమిటీ నిర్ణయానికి ముందు జారీ అయిన వీసాలతో ‘మస్కట్’లోకి ప్రవేశించవచ్చు
- April 08, 2021
మస్కట్: ఒమనీయులు అలాగే రెసిడెంట్స్ మాత్రమే ‘సుల్తానేట్’లోకి ప్రవేశించేలా సుప్రీం కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రాయల్ ఒమన్ పోలీస్ ఓ వివరణ ఇవ్వడం జరిగింది. సుప్రీం కమిటీ నిర్ణయానికంటే ముందు ఎవరైతే వీసాలు పొందుతారో, వారికి సుల్తానేట్ లోకి ప్రవేశించడానికి వీలుంటుందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అయితే, సంబంధిత నియమ నిబంధనలకు లోబడి ఒమన్ లోకి ప్రవేశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!









