సుప్రీం కమిటీ నిర్ణయానికి ముందు జారీ అయిన వీసాలతో ‘మస్కట్’లోకి ప్రవేశించవచ్చు
- April 08, 2021
మస్కట్: ఒమనీయులు అలాగే రెసిడెంట్స్ మాత్రమే ‘సుల్తానేట్’లోకి ప్రవేశించేలా సుప్రీం కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రాయల్ ఒమన్ పోలీస్ ఓ వివరణ ఇవ్వడం జరిగింది. సుప్రీం కమిటీ నిర్ణయానికంటే ముందు ఎవరైతే వీసాలు పొందుతారో, వారికి సుల్తానేట్ లోకి ప్రవేశించడానికి వీలుంటుందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అయితే, సంబంధిత నియమ నిబంధనలకు లోబడి ఒమన్ లోకి ప్రవేశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









