100 కమర్షియల్ ‘ఔట్-లెట్స్’ మూసివేత
- April 08, 2021జెడ్డా: జెడ్డా అథారిటీస్ 100 కమర్షియల్ ‘ఔట్-లెట్స్’ని కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో మూసివేసినట్లు అథారిటీస్ వెల్లడించాయి. దేశంలోని పలు మునిసిపాలిటీలు ఎప్పటికప్పుడు తనిఖీలను నిర్వహించడం జరుగుతోంది. మునిసిపాలిటీ ఆఫ్ జెడ్డా గవర్నరేట్ 4,246 తనిఖీల్ని పలు కమర్షియల్ సెంటర్లలో నిర్వహించడం జరిగింది. మొత్తం 247 ఉల్లఘనల్ని గుర్తించారు. ఎక్కువమంది గుమికూడటం అనే ఉల్లంఘన వీటిల్లో ఎక్కువగా నమోదయ్యింది. తవకల్నా యాప్ వినియోగంలో నిర్లక్ష్యానికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు