100 కమర్షియల్ ‘ఔట్-లెట్స్’ మూసివేత
- April 08, 2021
జెడ్డా: జెడ్డా అథారిటీస్ 100 కమర్షియల్ ‘ఔట్-లెట్స్’ని కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో మూసివేసినట్లు అథారిటీస్ వెల్లడించాయి. దేశంలోని పలు మునిసిపాలిటీలు ఎప్పటికప్పుడు తనిఖీలను నిర్వహించడం జరుగుతోంది. మునిసిపాలిటీ ఆఫ్ జెడ్డా గవర్నరేట్ 4,246 తనిఖీల్ని పలు కమర్షియల్ సెంటర్లలో నిర్వహించడం జరిగింది. మొత్తం 247 ఉల్లఘనల్ని గుర్తించారు. ఎక్కువమంది గుమికూడటం అనే ఉల్లంఘన వీటిల్లో ఎక్కువగా నమోదయ్యింది. తవకల్నా యాప్ వినియోగంలో నిర్లక్ష్యానికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







