దుబాయ్ వెళ్తున్న విమానానికి తప్పిన ప్రమాదం
- April 09, 2021
కోజికోడ్: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కార్గో కంపార్ట్మెంట్లో ఫైర్ హెచ్చరిక రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమాన ఫైలట్ విమానాన్ని కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు.విమానంలో 17మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులకు, సిబ్బందికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ..1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారతీయుడు..!!
- ట్రాఫిక్ పరిష్కారాలపై మంత్రిత్వ శాఖ నివేదిక.. మంత్రుల మండలి ఆమోదం..!!
- మెట్రో, ట్రామ్ స్టేషన్ల క్లీన్..డ్రోన్ల వినియోగం: దుబాయ్ ఆర్టీఏ
- సౌదీ అరేబియాలో టాప్ ఇన్వెస్టర్లు.. $15.4 బిలియన్లతో 6వ స్థానంలో యూఎస్..!!
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!