రమదాన్ మాసంలో అధికారిక పనివేళలపై బహ్రెయిన్ క్లారిటీ
- April 09, 2021
బహ్రెయిన్: రమాదన్ మాసం సందర్భంగా అన్ని సంస్థల్లో అధికారిక పనివేళలను కుదిస్తూ బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి అన్ని మంత్రిత్వ శాఖల పరిధిలో కార్యాలయాలు, అధికార విభాగాలు, పబ్లిక్ సంస్థల్లో ఉదయం నుంచి 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అధికారిక పని గంటలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బహ్రెయిన్ ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఉత్తర్వ్యులు జారీ చేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









