రమదాన్ మాసంలో అధికారిక పనివేళలపై బహ్రెయిన్ క్లారిటీ
- April 09, 2021
బహ్రెయిన్: రమాదన్ మాసం సందర్భంగా అన్ని సంస్థల్లో అధికారిక పనివేళలను కుదిస్తూ బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి అన్ని మంత్రిత్వ శాఖల పరిధిలో కార్యాలయాలు, అధికార విభాగాలు, పబ్లిక్ సంస్థల్లో ఉదయం నుంచి 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అధికారిక పని గంటలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బహ్రెయిన్ ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఉత్తర్వ్యులు జారీ చేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









