రమదాన్ మాసంలో అధికారిక పనివేళలపై బహ్రెయిన్ క్లారిటీ
- April 09, 2021బహ్రెయిన్: రమాదన్ మాసం సందర్భంగా అన్ని సంస్థల్లో అధికారిక పనివేళలను కుదిస్తూ బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి అన్ని మంత్రిత్వ శాఖల పరిధిలో కార్యాలయాలు, అధికార విభాగాలు, పబ్లిక్ సంస్థల్లో ఉదయం నుంచి 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అధికారిక పని గంటలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బహ్రెయిన్ ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఉత్తర్వ్యులు జారీ చేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్