రమదాన్ మాసంలో అధికారిక పనివేళలపై బహ్రెయిన్ క్లారిటీ
- April 09, 2021
బహ్రెయిన్: రమాదన్ మాసం సందర్భంగా అన్ని సంస్థల్లో అధికారిక పనివేళలను కుదిస్తూ బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి అన్ని మంత్రిత్వ శాఖల పరిధిలో కార్యాలయాలు, అధికార విభాగాలు, పబ్లిక్ సంస్థల్లో ఉదయం నుంచి 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అధికారిక పని గంటలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బహ్రెయిన్ ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఉత్తర్వ్యులు జారీ చేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం