రమదాన్ సందర్భంగా పెయిడ్ పార్కింగ్ అవర్స్ పొడిగింపు
- April 09, 2021
యూఏఈ: పవిత్ర రమాదాన్ మాసం పురస్కరించుకొని షార్జా అధికారులు భక్తుల కోసం ప్రత్యేక సడలింపులు ప్రకటించారు. ఇక నుంచి పెయిడ్ పార్కింగ్ లలో అర్ధరాత్రి వరకు వాహనాలను నిలిపి ఉంచేందుకు అనుమతించారు. సాధారణంగా అయితే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే వాహనాలను వాహనాలను నిలిపి ఉంచేందుకు అనుమతించేవారు. కానీ రమదాన్ మాసం కావటంతో భక్తులకు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెయిడ్ పార్కింగ్ సమయాన్ని 12 గంటల వరకు పొడిగించినట్లు షార్జా అధికారులు వివరించారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







