రమదాన్ సందర్భంగా పెయిడ్ పార్కింగ్ అవర్స్ పొడిగింపు
- April 09, 2021
యూఏఈ: పవిత్ర రమాదాన్ మాసం పురస్కరించుకొని షార్జా అధికారులు భక్తుల కోసం ప్రత్యేక సడలింపులు ప్రకటించారు. ఇక నుంచి పెయిడ్ పార్కింగ్ లలో అర్ధరాత్రి వరకు వాహనాలను నిలిపి ఉంచేందుకు అనుమతించారు. సాధారణంగా అయితే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే వాహనాలను వాహనాలను నిలిపి ఉంచేందుకు అనుమతించేవారు. కానీ రమదాన్ మాసం కావటంతో భక్తులకు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెయిడ్ పార్కింగ్ సమయాన్ని 12 గంటల వరకు పొడిగించినట్లు షార్జా అధికారులు వివరించారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం