రమదాన్ సందర్భంగా పెయిడ్ పార్కింగ్ అవర్స్ పొడిగింపు
- April 09, 2021యూఏఈ: పవిత్ర రమాదాన్ మాసం పురస్కరించుకొని షార్జా అధికారులు భక్తుల కోసం ప్రత్యేక సడలింపులు ప్రకటించారు. ఇక నుంచి పెయిడ్ పార్కింగ్ లలో అర్ధరాత్రి వరకు వాహనాలను నిలిపి ఉంచేందుకు అనుమతించారు. సాధారణంగా అయితే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే వాహనాలను వాహనాలను నిలిపి ఉంచేందుకు అనుమతించేవారు. కానీ రమదాన్ మాసం కావటంతో భక్తులకు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెయిడ్ పార్కింగ్ సమయాన్ని 12 గంటల వరకు పొడిగించినట్లు షార్జా అధికారులు వివరించారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్