అనుమతి లేకుండా ఉమ్రా చేస్తే 10,000 దిర్హాముల జరీమానా
- April 09, 2021
యూఏఈ: రమదాన్ సందర్భంగా అనుమతి లేకుండా ఉమ్రా ప్రార్థనలు నిర్వహిస్తే 10,000 దిర్హాముల జరీమానా విధించనున్నట్లు సౌదీ అరేబియా అథారిటీస్ వెల్లడించాయి. అనుమతి లేకుండా మక్కాలోని గ్రాండ్ మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే, వారికి అదనంగా 1,000 దిర్హాముల జరీమానా విధించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వర్గాలు పేర్కొన్నాయి. గ్రాండ్ మసీదు సామర్థ్యానికి అనుగుణంగా, కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు రమదాన్ సందర్భంగా. సెక్యూరిటీ కంట్రోల్ కేంద్రాలు, రోడ్లు.. గ్రాండ్ మసీదు వైపుగా వెళ్ళే అన్ని ప్రాంతాల్లోనూ సెక్యూరిటీ సిబ్బంది పెట్రోల్ నిర్వహించడం జరుగుతుంది. కాగా, మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా వెల్లడించిన వివరాల ప్రకారం ఉమ్రా మరియు తవకల్నా యాప్స్ అప్-డేట్ చేయడం జరిగిందని పేర్కొన్నాయి. సౌదీ అథారిటీ ఫర్ డేటా మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారీ వీటిని మెరుగ్గా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









