ఇక నుంచి ఫంక్షన్ లకు దూరంగా ఉండి: సీపీ వి.సి సజ్జనార్
- April 09, 2021హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరగడం పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు.తాజాగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో సెంకడ్ వేవ్ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండి ప్రతి ఒకరు మాస్క్ ధరించాలి. గత మూడు నెల క్రింద నుంచి అనేక రకాల పంక్షన్ జరుపుకోన్నారు. ఇక నుంచి పంక్షన్ లకు దూరంగా ఉండి అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం జిఓ విడదల చేసిన సూచనలు పాట్టిందాము. ప్రజలు గుంపులు గుంపులు గా ఉండదు. షాప్ యాజమాన్యాలు కూడా మాస్క్ ఉంటేనే లోపలికి అనుమతించాలి. ప్రతి ఒకరు కూడా సామాజిక దూరం పాటించాలి. ఫస్ట్ కంటే సెకండ్ వేవ్ కరోనా ప్రమాదకరమైనది. 45 సంవత్సరాలు దాటినా ప్రతి ఒకరు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి విజ్ఞప్తి చేసారు. అలాగే ప్లాస్మా దాతలు ముందుకు రావాలని కోరుతున్నాము అని అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు