ఇక నుంచి ఫంక్షన్ లకు దూరంగా ఉండి: సీపీ వి.సి సజ్జనార్
- April 09, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరగడం పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు.తాజాగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో సెంకడ్ వేవ్ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండి ప్రతి ఒకరు మాస్క్ ధరించాలి. గత మూడు నెల క్రింద నుంచి అనేక రకాల పంక్షన్ జరుపుకోన్నారు. ఇక నుంచి పంక్షన్ లకు దూరంగా ఉండి అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం జిఓ విడదల చేసిన సూచనలు పాట్టిందాము. ప్రజలు గుంపులు గుంపులు గా ఉండదు. షాప్ యాజమాన్యాలు కూడా మాస్క్ ఉంటేనే లోపలికి అనుమతించాలి. ప్రతి ఒకరు కూడా సామాజిక దూరం పాటించాలి. ఫస్ట్ కంటే సెకండ్ వేవ్ కరోనా ప్రమాదకరమైనది. 45 సంవత్సరాలు దాటినా ప్రతి ఒకరు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి విజ్ఞప్తి చేసారు. అలాగే ప్లాస్మా దాతలు ముందుకు రావాలని కోరుతున్నాము అని అన్నారు.

తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









