ఇక నుంచి ఫంక్షన్ లకు దూరంగా ఉండి: సీపీ వి.సి సజ్జనార్
- April 09, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరగడం పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు.తాజాగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో సెంకడ్ వేవ్ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండి ప్రతి ఒకరు మాస్క్ ధరించాలి. గత మూడు నెల క్రింద నుంచి అనేక రకాల పంక్షన్ జరుపుకోన్నారు. ఇక నుంచి పంక్షన్ లకు దూరంగా ఉండి అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం జిఓ విడదల చేసిన సూచనలు పాట్టిందాము. ప్రజలు గుంపులు గుంపులు గా ఉండదు. షాప్ యాజమాన్యాలు కూడా మాస్క్ ఉంటేనే లోపలికి అనుమతించాలి. ప్రతి ఒకరు కూడా సామాజిక దూరం పాటించాలి. ఫస్ట్ కంటే సెకండ్ వేవ్ కరోనా ప్రమాదకరమైనది. 45 సంవత్సరాలు దాటినా ప్రతి ఒకరు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి విజ్ఞప్తి చేసారు. అలాగే ప్లాస్మా దాతలు ముందుకు రావాలని కోరుతున్నాము అని అన్నారు.

తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







