ఇక నుంచి ఫంక్షన్ లకు దూరంగా ఉండి: సీపీ వి.సి సజ్జనార్

- April 09, 2021 , by Maagulf
ఇక నుంచి ఫంక్షన్ లకు దూరంగా ఉండి: సీపీ వి.సి సజ్జనార్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరగడం పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు.తాజాగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో సెంకడ్ వేవ్ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు అందరూ జాగ్రత్తగా  ఉండి ప్రతి ఒకరు మాస్క్ ధరించాలి. గత మూడు నెల క్రింద నుంచి అనేక రకాల పంక్షన్ జరుపుకోన్నారు. ఇక నుంచి పంక్షన్ లకు దూరంగా ఉండి అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం జిఓ విడదల చేసిన సూచనలు పాట్టిందాము. ప్రజలు గుంపులు గుంపులు గా ఉండదు. షాప్ యాజమాన్యాలు కూడా మాస్క్ ఉంటేనే లోపలికి అనుమతించాలి. ప్రతి ఒకరు కూడా సామాజిక దూరం పాటించాలి. ఫస్ట్ కంటే సెకండ్ వేవ్ కరోనా ప్రమాదకరమైనది. 45 సంవత్సరాలు దాటినా ప్రతి ఒకరు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి విజ్ఞప్తి చేసారు. అలాగే ప్లాస్మా  దాతలు ముందుకు రావాలని కోరుతున్నాము అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com