వరల్డ్ ఎక్స్ పో నిర్వహించేందుకు మేం సిద్ధం: షేక్ మహమ్మద్
- April 15, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో 2020ని నిర్వహించటానికి తాము సిద్ధంగా ఉన్నామని యూఏఈ ప్రధాని, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ అన్నారు. ఎక్స్ పో నిర్వహణకు సంబంధించి నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సందర్భంగా మాట్లాడుతూ దుబాయ్ ఎక్స్ పో 2020ని విజయవంతంగా నిర్వహించటం తమకు ప్రతిష్టాత్మక అంశమని అభిప్రాయపడ్డారు. 2,30,000 మంది కార్మికులు ఎక్స్ పో నిర్వహణ కోసం శ్రమించారని, ఇందులో 190 దేశాలు భాగస్వామ్యం అవుతున్నాయని వివరించారు. కోవిడ్ సవాళ్లను ఈ ఎక్స్ పోను విజయవంతంగా నిర్వహించటం..ఒక్క యూఏఈ విజయం మాత్రమే కాదని ప్రపంచ విజయంగా భావించాలన్నారు.గ్లోబల్ ఎకానమీ పురోగతికి, ఈవెంట్ల నిర్వహణకు ఈ ఎక్స్ పో ఓ మార్గనిర్దేశకంగా మారుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









