భారత ఎంబసీ: హెల్త్ కేర్ వర్కర్లకు తొలి ప్రాధాన్యత
- April 15, 2021
ఖతార్: ఖతార్ లోని భారత హెల్త్ కేర్ వర్కర్లకు ప్రాధాన్యతనిస్తూ, ఇండియన్ ఎంబసీ ప్రత్యేక ఆన్ లైన్ అపాయింట్మెంట్ విధానాన్ని ప్రారంభించింది.ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది.హెల్త్ కేర్ సెక్టార్ సంబంధిత వ్యక్తులు ఎంబసీ వెబ్సైట్ ద్వారా పలు సేవలు పొందవచ్చనీ, వారికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని ఎంబసీ వెల్లడించింది.తాము కోరుకున్న సమయంలో ప్రత్యేక ప్రాతిపదికన హెల్త్ కేర్ వర్కర్లకు ఇండియన్ ఎంబసీ అవకాశాలు కల్పిస్తుంది.పాస్ పోర్టు, పిసిసి మరియు ఇతర అటెస్టేషన్ సర్వీసులను హెల్త్ కేర్ వర్కర్ల కోసం ఎంబసీ ప్రత్యేక ఆన్ లైన్ అపాయింట్మెంట్ విధానం ద్వారా అందిస్తుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







