తరావీహ్ ప్రార్థనలు: కారు ఇంజిన్ ఆపివేయాల్సిందే
- April 15, 2021
యూఏఈ: తరావీహ్ ప్రార్థనల సమయంలో తమ కార్ల ఇంజన్లను వర్షిపర్స్ ఆపివేయకుండా వుండడం వల్ల దొంగతనాలకు ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసంలో దొంగతనాలకు ఆస్కారం ఎక్కువ గనుక, వాహనాల ఇంజిన్లను ఆపివేసి సరైన రీతిలో వాహనాన్ని లాక్ చేసి, ప్రార్థనలకు వెళ్ళాలని సూచించారు. గత మార్చిలో ఓ వాహనదారుడు షాపుకి వెళుతూ, వాహన ఇంజిన్ ఆపివేయకపోవడం వల్ల, అది దొంగతనానికి గురైంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









