473 జాబ్లెస్ ఒమనీ కార్మికులకు రీ-ఎంప్లాయ్మెంట్
- March 02, 2016
473 ఒమనీ కార్మికులకు మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ - పెట్రోలియం డెవలప్మెంట్ ఒమన్ (పిడిఓ) సహకారంతో ఉద్యోగావకాశాలు కల్పించింది. ఆర్డెసీస్ కంపెనీతో వీరి సేవలు ముగిశాయి. వివిధ విభాగాల్లో ఈ 473 కార్మికులు ఆ సంస్థ ద్వారా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో పనిచేశారు. 23 మంది జాతీయులకు మాత్రం జాబ్ అవకాశాల్ని దక్కలేదు. కారణం, వారికి కేటాయించిన జాబ్ని ఉపయోగించుకోలేకపోయారు. ఉద్యోగావకాశాల్ని ఆయిల్ మరియు గ్యాస్ సెక్టార్లో కల్పించడం జరిగింది. అలాగే, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో ఇబ్బందుల్ని, పరిస్థితుల్ని అధ్యయనం చేయాలని పిడిఓ, మంత్రిత్వ శాఖలు నిర్ణయించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







