ఆర్థిక కార్యకలాపాల నిమిత్తం పని గంటల్ని పెంచిన అజ్మన్
- April 16, 2021
యూఏఈ: రమదాన్ పని గంటల్ని అజ్మన్ పెంచింది.ఈ మేరకు ఎమిరేట్ ఎకనమిక్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ వెల్లడించింది.రమదాన్ సందర్భంగా తెల్లవారు ఝామున 4 గంటల వరకు పని గంటల్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.అయితే, పని ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనల్ని పాటించడం తప్పనిసరి. సంబంధిత అథారిటీస్ ఎప్పటికప్పుడు తనిఖీలను నిర్వహిస్తారు. ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









