ఆర్థిక కార్యకలాపాల నిమిత్తం పని గంటల్ని పెంచిన అజ్మన్
- April 16, 2021
యూఏఈ: రమదాన్ పని గంటల్ని అజ్మన్ పెంచింది.ఈ మేరకు ఎమిరేట్ ఎకనమిక్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ వెల్లడించింది.రమదాన్ సందర్భంగా తెల్లవారు ఝామున 4 గంటల వరకు పని గంటల్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.అయితే, పని ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనల్ని పాటించడం తప్పనిసరి. సంబంధిత అథారిటీస్ ఎప్పటికప్పుడు తనిఖీలను నిర్వహిస్తారు. ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







