ఆర్థిక కార్యకలాపాల నిమిత్తం పని గంటల్ని పెంచిన అజ్మన్
- April 16, 2021
యూఏఈ: రమదాన్ పని గంటల్ని అజ్మన్ పెంచింది.ఈ మేరకు ఎమిరేట్ ఎకనమిక్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ వెల్లడించింది.రమదాన్ సందర్భంగా తెల్లవారు ఝామున 4 గంటల వరకు పని గంటల్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.అయితే, పని ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనల్ని పాటించడం తప్పనిసరి. సంబంధిత అథారిటీస్ ఎప్పటికప్పుడు తనిఖీలను నిర్వహిస్తారు. ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







