ఏపీలో రాత్రి కర్వ్ఫూ పై క్లారిటీ
- April 19, 2021అమరావతి: అమరావతిలో కరోనా కట్టడి పై ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరిగింది. నియంత్రణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ముందు నుండి ప్రచారం జరిగింది. పదవ తరగతి పరీక్షలు రద్దు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు.రాత్రి కర్వ్ఫూ ఆలోచనలో ప్రభుత్వం ఉందని అంటున్నా అదేమీ లేదని ఆళ్ళ నాని కొట్టి పారేసారు.ఇక ఇంటర్ పరీక్షలు వాయిదా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.స్కూళ్లకు శెలవులు ప్రకటించే అవకాశం కూడా ఉందని, దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షల అవకాశం ఉందని అంటున్నారు.ఇక బార్లు, రెస్టారెంట్ల పై ఆంక్షలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, మార్కెట్లు, దుకాణాల విషయంలో సమయం ఆంక్షలు పెట్టే ఆలోచనలో ఉందని అంటున్నారు. వ్యాక్సినేషన్, కోవిడ్ కేర్ సెంటర్ల పై ప్రత్యేక ఫోకస్ పెట్టి వాలంటీర్లతో ఇంటింటికి ఆరోగ్య సర్వే చేయించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.ఒక అరగంట గ్యాప్ తర్వాత మీటింగ్ మళ్ళీ మొదలయింది.
తాజా వార్తలు
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష
- దుబాయ్ వ్యక్తి రెస్క్యూ మిషన్: గర్భిణీ నర్సు, వృద్ధ జంట, పర్యాటకులు సేఫ్
- ఖతార్-ఇండియా మధ్య స్థిరమైన వాణిజ్య వృద్ధి..భారత రాయబారి
- క్లౌడ్-సీడింగ్ పుకార్లను ఖండించిన యూఏఈ
- కువైట్ ఉప ప్రధానిని కలిసిన భారత రాయబారి