ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్వేవ్ కలకలం
- April 19, 2021
ఆంధ్రప్రదేశ్: ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపింది. దాంతో వర్క్ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం వినతి పత్రం సమర్పించింది. ఇప్పటికే కోవిడ్ బారిన పడి నలుగురు ఉద్యోగులు చనిపోయారని.. 40 నుంచి 50 మంది ఉద్యోగులు హోం ఐసోలేషన్లో ఉన్నారని తెలిపారు. దాంతో ఉద్యోగులందరికి వర్క్ఫ్రం హోం ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







