వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ పొందాలి: సౌదీ హెల్త్ మినిస్టర్
- April 22, 2021సౌదీ అరేబియా: పౌరులు, నివాసితులు అందరూ, వ్యాక్సిన్ పొందాలనీ, వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలనీ హెల్త్ మినిస్టర్ అల్ రబియా సూచించారు. ఇప్పటిదాకా 950 మిలియన్ల మందికి పైగా వ్యక్తులు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పొందినట్లు వివరించారు. ప్రస్తుత కరోనా పాండమిక్ పరిస్థితుల నేపథ్యంలో ఇంత వేగంగా ఇంత ఎక్కువమందికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్ణీత వయసు గలవారంతా వ్యాక్సిన్ పొందడం ద్వారా కరోనాపై పోరులో ప్రభుత్వాలకు సహకరించినట్లవుతుందని ప్రజలకు సూచించారు. కాగా, ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ విషయమై కొన్ని ఫిర్యాదులు వున్నాయనీ, సైడ్ ఎఫెక్ట్స్ కేసులు చాలా తక్కువగా వున్నాయని వివరించారు.
తాజా వార్తలు
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం