ఛారిటీ కార్యక్రమాన్ని చేపట్టిన న్యూ మిలీనియం స్కూల్ బహ్రెయిన్
- April 22, 2021
బహ్రెయిన్: పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో షేరింగ్ మరియు కేరింగ్ నినాదంతో న్యూ మిలీనియం స్కూల్, ఛారిటీ కార్యక్రమాన్ని చేపట్టింది. అల్ ెస్లాహ్ సొసైటీకి 25 బాక్సుల గ్రాసరీ ఐటమ్స్ అందించడం జరిగింది. ప్రతి సంవత్సరం స్కూల్ తరఫున, ఈ తరహా ఛారిటీ కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే, ఈసారి కరోనా నేపథ్యంలో ఇంకాస్త ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ శర్మ, గిఫ్ట్ బాక్సుల్ని, అల్ ఎస్లాహ్ సొసైటీ అధికారులకు అందించారు.
తాజా వార్తలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









