ఛారిటీ కార్యక్రమాన్ని చేపట్టిన న్యూ మిలీనియం స్కూల్ బహ్రెయిన్
- April 22, 2021బహ్రెయిన్: పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో షేరింగ్ మరియు కేరింగ్ నినాదంతో న్యూ మిలీనియం స్కూల్, ఛారిటీ కార్యక్రమాన్ని చేపట్టింది. అల్ ెస్లాహ్ సొసైటీకి 25 బాక్సుల గ్రాసరీ ఐటమ్స్ అందించడం జరిగింది. ప్రతి సంవత్సరం స్కూల్ తరఫున, ఈ తరహా ఛారిటీ కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే, ఈసారి కరోనా నేపథ్యంలో ఇంకాస్త ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ శర్మ, గిఫ్ట్ బాక్సుల్ని, అల్ ఎస్లాహ్ సొసైటీ అధికారులకు అందించారు.
తాజా వార్తలు
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు
- రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
- తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు మండే ఎండలు
- చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..
- ఇండోనేషియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు అగ్నిపర్వతం విస్పోటనం
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి