దుబాయ్: నిత్యావసరాల కిట్లు పంపిణీ
- April 26, 2021దుబాయ్: దుబాయ్ లోని అల్ కోజ్ ఏరియాలోని బ్లూ కాలర్ లేబర్ క్యాంప్ కార్మికులకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ సమకూర్చిన 100 నిత్యావసరాల కిట్లను ఏప్రిల్ 26 వ తేదీన పంపిణీ చేసారు.
తమిళ్ లేడీస్ అసోసియేషన్ (TLA) అధ్యక్షురాలు మీనాకుమారి, సభ్యురాలు జయశ్రీ ఆనంద్,వాతాని అల్ ఎమిరేట్స్ ఫౌండేషన్ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ సొసైటీ (APNRT) కో ఆర్డినేటర్ జాఫర్ అలీ, పథమనాథన్ సోము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టకాలంలో తమకు మానవత్వంతో సహకరించిన మలబార్ సంస్థకు, టి.ఎల్.ఏ బృందానికి బ్లూ కోలార్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!