దుబాయ్: నిత్యావసరాల కిట్లు పంపిణీ
- April 26, 2021
దుబాయ్: దుబాయ్ లోని అల్ కోజ్ ఏరియాలోని బ్లూ కాలర్ లేబర్ క్యాంప్ కార్మికులకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ సమకూర్చిన 100 నిత్యావసరాల కిట్లను ఏప్రిల్ 26 వ తేదీన పంపిణీ చేసారు.
తమిళ్ లేడీస్ అసోసియేషన్ (TLA) అధ్యక్షురాలు మీనాకుమారి, సభ్యురాలు జయశ్రీ ఆనంద్,వాతాని అల్ ఎమిరేట్స్ ఫౌండేషన్ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ సొసైటీ (APNRT) కో ఆర్డినేటర్ జాఫర్ అలీ, పథమనాథన్ సోము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టకాలంలో తమకు మానవత్వంతో సహకరించిన మలబార్ సంస్థకు, టి.ఎల్.ఏ బృందానికి బ్లూ కోలార్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.


తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









