దుబాయ్: నిత్యావసరాల కిట్లు పంపిణీ
- April 26, 2021
దుబాయ్: దుబాయ్ లోని అల్ కోజ్ ఏరియాలోని బ్లూ కాలర్ లేబర్ క్యాంప్ కార్మికులకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ సమకూర్చిన 100 నిత్యావసరాల కిట్లను ఏప్రిల్ 26 వ తేదీన పంపిణీ చేసారు.
తమిళ్ లేడీస్ అసోసియేషన్ (TLA) అధ్యక్షురాలు మీనాకుమారి, సభ్యురాలు జయశ్రీ ఆనంద్,వాతాని అల్ ఎమిరేట్స్ ఫౌండేషన్ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ సొసైటీ (APNRT) కో ఆర్డినేటర్ జాఫర్ అలీ, పథమనాథన్ సోము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టకాలంలో తమకు మానవత్వంతో సహకరించిన మలబార్ సంస్థకు, టి.ఎల్.ఏ బృందానికి బ్లూ కోలార్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.


తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







