దుబాయ్: నిత్యావసరాల కిట్లు పంపిణీ
- April 26, 2021దుబాయ్: దుబాయ్ లోని అల్ కోజ్ ఏరియాలోని బ్లూ కాలర్ లేబర్ క్యాంప్ కార్మికులకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ సమకూర్చిన 100 నిత్యావసరాల కిట్లను ఏప్రిల్ 26 వ తేదీన పంపిణీ చేసారు.
తమిళ్ లేడీస్ అసోసియేషన్ (TLA) అధ్యక్షురాలు మీనాకుమారి, సభ్యురాలు జయశ్రీ ఆనంద్,వాతాని అల్ ఎమిరేట్స్ ఫౌండేషన్ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ సొసైటీ (APNRT) కో ఆర్డినేటర్ జాఫర్ అలీ, పథమనాథన్ సోము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టకాలంలో తమకు మానవత్వంతో సహకరించిన మలబార్ సంస్థకు, టి.ఎల్.ఏ బృందానికి బ్లూ కోలార్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ