భారత్ కరోనా అప్డేట్

- April 28, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో కొత్తగా 3,60,960 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267 కి చేరింది.ఇందులో 1,48,17,371 మంది కరోనా నుంచి కోలుకోగా, 29,78,709కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక దేశంలో కొత్తగా రికార్డ్ స్థాయిలో 3293 మంది మరణించారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,01,187కి చేరింది.రెండు లక్షలకు పైగా మరణాలు సంభవించిన దేశాల్లో ఇండియా నాలుగో స్థానంలో ఉన్నది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com