33 ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు చేపట్టిన విద్యాశాఖ
- April 28, 2021
అబుధాబి: అబుధాబి పరిధిలోని 33 ప్రభుత్వ పాఠశాలల్లో పలు మార్పులు చేపట్టినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆరు కొత్త స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే 15 స్కూళ్ల రీప్లేస్ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే 9 స్కూళ్లలో షిప్టులను మారుస్తున్నామని, రెండు స్కూల్స్ బిల్డింగ్లను మారుస్తున్నట్లు, మరో స్కూల్ పేరు మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి వచ్చే విద్యాసంవత్సరం నాటికి 33 ప్రభుత్వ స్కూళ్లలో పలు మార్పులు చేపట్టనున్నట్లు వివరించారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







