33 ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు చేపట్టిన విద్యాశాఖ
- April 28, 2021
అబుధాబి: అబుధాబి పరిధిలోని 33 ప్రభుత్వ పాఠశాలల్లో పలు మార్పులు చేపట్టినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆరు కొత్త స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే 15 స్కూళ్ల రీప్లేస్ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే 9 స్కూళ్లలో షిప్టులను మారుస్తున్నామని, రెండు స్కూల్స్ బిల్డింగ్లను మారుస్తున్నట్లు, మరో స్కూల్ పేరు మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి వచ్చే విద్యాసంవత్సరం నాటికి 33 ప్రభుత్వ స్కూళ్లలో పలు మార్పులు చేపట్టనున్నట్లు వివరించారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









