యూఏఈ పై టీమిండియా 9వికెట్ల తేడాతో ఘన విజయం
- March 03, 2016
యూఏఈ పై టీమిండియా 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్తో మీర్పూర్ లో జరిగిన టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. 82 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 10.1 ఓవర్లలో 82 రన్స్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. రోహిత్ 39 పరుగులు చేసి నవేద్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అనంతరం వన్ డౌన్ లో వచ్చిన యువరాజ్ 14 బంతుల్లో నాలుగు ఫోర్లు , ఒక సిక్సర్ సహాయంతో 25 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









