యూఏఈ పై టీమిండియా 9వికెట్ల తేడాతో ఘన విజయం
- March 03, 2016
యూఏఈ పై టీమిండియా 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్తో మీర్పూర్ లో జరిగిన టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. 82 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 10.1 ఓవర్లలో 82 రన్స్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. రోహిత్ 39 పరుగులు చేసి నవేద్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అనంతరం వన్ డౌన్ లో వచ్చిన యువరాజ్ 14 బంతుల్లో నాలుగు ఫోర్లు , ఒక సిక్సర్ సహాయంతో 25 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







