ఓమాన్ దేశంలోని బురైమి పట్టణంలో తప్పిపోయిన మహిళ
- March 03, 2016
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కల (కవిటం) గ్రామానికి చెందిన గునుపూడి మరియమ్మ (పాస్ పోర్ట్ నెం. M-2141079)
అనే మహిళ ఓమాన్ దేశంలోని బురైమి పట్టణంలో 10 నెలల క్రితం తప్పిపోయిందని ఆమె భర్త అబ్రహాం తెలిపారు.
ఈమె ఆచూకి తెలిసినవారు అబ్రహాం సెల్ నెం. +91 97049 93791, పాస్టర్ రత్నం సెల్ నెం. +91 92484 24069 కు తెలియచేయగలరు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









