33 మంది ఖైదీలకు కోవిడ్ 19 పాజిటివ్
- May 03, 2021
కువైట్ సిటీ: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వవరాల ప్రకారం 33 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకింది. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు మినిస్ట్రీ వివరించింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచనల మేరకు, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామనీ, కరోనా వ్యాప్తి కోసం అవసరమైన జాగ్రత్తలు చేపడుతున్నామని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. కాగా, 33 మందిలో ఒకర్ని మాత్రం ఫర్వానియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. మిగతావారిని ఐసోలేట్ చేశారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







