33 మంది ఖైదీలకు కోవిడ్ 19 పాజిటివ్
- May 03, 2021
కువైట్ సిటీ: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వవరాల ప్రకారం 33 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకింది. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు మినిస్ట్రీ వివరించింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచనల మేరకు, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామనీ, కరోనా వ్యాప్తి కోసం అవసరమైన జాగ్రత్తలు చేపడుతున్నామని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. కాగా, 33 మందిలో ఒకర్ని మాత్రం ఫర్వానియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. మిగతావారిని ఐసోలేట్ చేశారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







