ఈద్ ప్రార్థనల్ని రద్దు చేసిన ఒమన్ దేశం
- May 03, 2021
ఒమన్: ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా ఈద్ ప్రార్థనల్ని రద్దు చేసింది ఒమన్ ప్రభుత్వం. అలాగే ఎక్కువమంది గుమికూడటాన్ని కూడా నిషేధించింది. పార్కుల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ప్రజలు గుంపులుగా తిరగకూడదని ఆదేశాలు జారీ చేసింది. పని ప్రాంతాల్లో ఉద్యోగుల అటెండెన్స్ కూడా రద్దు చేసింది ఒమన్. వర్క్ ఫ్రమ్ హోం విధానంలోనే పని చేయాలని ఉద్యోగులకు ఆదేశించింది. ఆదివారం మే 9 నుంచి ఈ నిబందనలు వర్తిస్తాయి. ప్రైవేటు సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోంకు అవకాశం ఇవ్వాలని సుప్రీం కమిటీ విజ్నప్తి చేసింది. మే 8 నుంచి 15వ తేదీ వరకు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు జన సంచారంపై నిషేధం విధించింది ఒమన్. ఫుడ్ స్టోర్లు, గ్యాస్ స్టేషన్లు, హెల్త్ ఇనిస్టిట్యూషన్లు, ఫార్మసీలు మినహాయించి, మిగతా అన్ని కమర్షియల్ యాక్టివిటీస్ మీదా పూర్తిస్థాయి బ్యాన్ విధించడం జరిగింది. డెలివరీ సర్వీసులకూ మినహాయింపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







