'రాధేశ్యామ్' కూడా ఓటీటీలో చూడాలసిందేనా?!
- May 03, 2021ఒకప్పుడు ఓటీటీ అంటే ఏంటో కూడా కొందరికి తెలియని పరిస్థితి. కాని ఇప్పుడు కరోనా పరిస్థితులలో చాలా మంది సినీ ప్రియులు ఓటీటీపై మక్కువ చూపిస్తున్నారు. థియేటర్స్ తెరవకపోవడం, ఓపెన్ చేసిన కరోనా వలన వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓటీటీనే బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు. ఇక నిర్మాతలు సైతం రిలీజ్కు సిద్దంగా ఉన్న సినిమాలను పెండింగ్ పెట్టడం ఇష్టం లేక ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
ప్రభాస్- పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారని ప్రచారం నడుస్తుంది. జూలై 30న రాధే శ్యామ్ మూవీని థియేటర్లో విడుదల చేస్తాం అని మేకర్స్ ప్రకటించారు. కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ సమయానికి థియేటర్స్ తెరవడం కష్టంగానే అనిపిస్తుంది. ఈ క్రమంలో ‘రాధేశ్యామ్’ సినిమాను పే పర్ వ్యూ విధానంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. కాగా, పే పర్ వ్యూ విధానంతో.. సల్మాన్ ఖాన్ రాధే: ది మోస్ట్ వాంటెడ్ బాయ్ సినిమాను మే 13న విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని తెలిసిందే.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!