మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శృతి ఓ పాటను అంకితం
- March 03, 2016
హాట్ క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్ మహిళలకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతుంది..మరికొన్ని రోజుల్లో రానున్న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శృతి ఓ పాటను అంకితం చేయనుంది. శ్రుతిహాసన్ సంగీత దర్శకులు యెహ్సాన్ నూరానీ, లాయ్ మెన్ డోన్కాలతో కలిసి ఓ పాటను విడుదల చేయబోతున్నారు..ఈ సందర్భంగా శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. ఈ పాటను మహిళలను చైతన్య పరిచే దిశగా రచించినట్లు తెలిపారు. అలాగే స్త్రీలకు కలలు కనే శక్తినిస్తూ, ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనలు రాకుండా చేసే దిశగా ఈ పాట ఉంటుందని, పాట లోని సంగీతం చక్కగా ఉంటుందని, పాట అందరికీ నచ్చుతుందని శ్రుతిహాసన్ తెలియజేసింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







