మాజీ స్పీకర్ పీఏ సంగ్మా మృతిపట్ల సీఎం కేసీఆర్ ఘననివాళి
- March 03, 2016
లోక్సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా మృతిపట్ల సీఎం కేసీఆర్ ఘననివాళి అర్పించి సంతాపం తెలిపారు. సంగ్మా నేడు ఢిల్లీలోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. సంగ్మా సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న సీఎం పీఏ సంగ్మా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లోక్సభ స్పీకర్గా విజయవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు ఈశాన్య రాష్ర్టాల ప్రజల గొంతుకగా దేశవ్యాప్తంగా సంగ్మాకు పేరుందని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంగ్మా ఇచ్చిన నైతిక మద్దతు ఎన్నడూ మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









