మాజీ స్పీకర్ పీఏ సంగ్మా మృతిపట్ల సీఎం కేసీఆర్ ఘననివాళి
- March 03, 2016
లోక్సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా మృతిపట్ల సీఎం కేసీఆర్ ఘననివాళి అర్పించి సంతాపం తెలిపారు. సంగ్మా నేడు ఢిల్లీలోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. సంగ్మా సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న సీఎం పీఏ సంగ్మా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లోక్సభ స్పీకర్గా విజయవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు ఈశాన్య రాష్ర్టాల ప్రజల గొంతుకగా దేశవ్యాప్తంగా సంగ్మాకు పేరుందని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంగ్మా ఇచ్చిన నైతిక మద్దతు ఎన్నడూ మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







