మాజీ స్పీకర్ పీఏ సంగ్మా మృతిపట్ల సీఎం కేసీఆర్ ఘననివాళి
- March 03, 2016లోక్సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా మృతిపట్ల సీఎం కేసీఆర్ ఘననివాళి అర్పించి సంతాపం తెలిపారు. సంగ్మా నేడు ఢిల్లీలోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. సంగ్మా సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న సీఎం పీఏ సంగ్మా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లోక్సభ స్పీకర్గా విజయవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు ఈశాన్య రాష్ర్టాల ప్రజల గొంతుకగా దేశవ్యాప్తంగా సంగ్మాకు పేరుందని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంగ్మా ఇచ్చిన నైతిక మద్దతు ఎన్నడూ మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..