మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శృతి ఓ పాటను అంకితం
- March 03, 2016
హాట్ క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్ మహిళలకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతుంది..మరికొన్ని రోజుల్లో రానున్న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శృతి ఓ పాటను అంకితం చేయనుంది. శ్రుతిహాసన్ సంగీత దర్శకులు యెహ్సాన్ నూరానీ, లాయ్ మెన్ డోన్కాలతో కలిసి ఓ పాటను విడుదల చేయబోతున్నారు..ఈ సందర్భంగా శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. ఈ పాటను మహిళలను చైతన్య పరిచే దిశగా రచించినట్లు తెలిపారు. అలాగే స్త్రీలకు కలలు కనే శక్తినిస్తూ, ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనలు రాకుండా చేసే దిశగా ఈ పాట ఉంటుందని, పాట లోని సంగీతం చక్కగా ఉంటుందని, పాట అందరికీ నచ్చుతుందని శ్రుతిహాసన్ తెలియజేసింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









