మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శృతి ఓ పాటను అంకితం
- March 03, 2016
హాట్ క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్ మహిళలకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతుంది..మరికొన్ని రోజుల్లో రానున్న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శృతి ఓ పాటను అంకితం చేయనుంది. శ్రుతిహాసన్ సంగీత దర్శకులు యెహ్సాన్ నూరానీ, లాయ్ మెన్ డోన్కాలతో కలిసి ఓ పాటను విడుదల చేయబోతున్నారు..ఈ సందర్భంగా శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. ఈ పాటను మహిళలను చైతన్య పరిచే దిశగా రచించినట్లు తెలిపారు. అలాగే స్త్రీలకు కలలు కనే శక్తినిస్తూ, ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనలు రాకుండా చేసే దిశగా ఈ పాట ఉంటుందని, పాట లోని సంగీతం చక్కగా ఉంటుందని, పాట అందరికీ నచ్చుతుందని శ్రుతిహాసన్ తెలియజేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







