భారత్ కరోనా అప్డేట్
- May 05, 2021న్యూ ఢిల్లీ: భారత్లో ప్రతిరోజు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండడం కలకలం రేపుతోంది.నిన్న కొత్తగా 3లక్షల, 82వేల, 315 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.నిన్న 3లక్షల, 38వేల, 439 మంది కోలుకున్నారు.దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2కోట్ల, 06లక్షల, 65వేల,148 కు చేరింది.
గడిచిన 24 గంటల సమయంలో 3వేల,780 మంది కరోనా కారణంగా మృతి చెందారు.దీంతో మృతుల సంఖ్య 2లక్షల, 26వేల 188కు పెరిగింది.దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1కోటి, 69లక్షల, 51వేల, 731 మంది కోలుకున్నారు.34లక్షల, 87వేల, 229 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు,హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.దేశ వ్యాప్తంగా 16కోట్ల ,04లక్షల, 94వేల,188 మందికి వ్యాక్సిన్లు వేశారు.
తాజా వార్తలు
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో