తెలంగాణ పీఏసీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి కన్నుమూత..

- March 04, 2016 , by Maagulf
తెలంగాణ పీఏసీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి కన్నుమూత..

ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి (72) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన ఆరోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా పని చేస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com