తెలంగాణ పీఏసీ చైర్మన్ వెంకట్రెడ్డి కన్నుమూత..
- March 04, 2016
ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్రెడ్డి (72) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన ఆరోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ పీఏసీ చైర్మన్గా పని చేస్తున్నారు
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









