'సావిత్రి' చిత్రం ఆడియో విడుదలకి... బాలకృష్ణ ముఖ్య అతిథి
- March 04, 2016
నారా రోహిత్, నందిత జంటగా నటించిన చిత్రం 'సావిత్రి'. శుక్రవారం నిర్వహించనున్న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని కథానాయకుడు నారా రోహిత్ సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజన్ ఫిల్మ్ మేకర్స్ పతాకంపై వి.బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రావణ్ సంగీతం సమకూర్చారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









