'సావిత్రి' చిత్రం ఆడియో విడుదలకి... బాలకృష్ణ ముఖ్య అతిథి
- March 04, 2016
నారా రోహిత్, నందిత జంటగా నటించిన చిత్రం 'సావిత్రి'. శుక్రవారం నిర్వహించనున్న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని కథానాయకుడు నారా రోహిత్ సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజన్ ఫిల్మ్ మేకర్స్ పతాకంపై వి.బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రావణ్ సంగీతం సమకూర్చారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







