కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!
- May 06, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారికి గురువారం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.స్వల్ప లక్షణాలున్నా,లక్షణాలు లేకున్నా ఇంట్లోనే ఉండాలని పేర్కొంది.మూడు పొరల మాస్కు ధరించాలని సూచించింది. వీలైనంత వరకు ఎక్కువగా నీరు, జ్యూస్లు తాగాలని పేర్కొంది.అంతేకాకుండా బీపీ, షుగర్ ఉన్న వాళ్లు వైద్యుల సలహా తీసుకోవాలని,ఆక్సిజన్ లెవల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలంది. ఇక ఐసోలేషన్ నుంచి 10 రోజుల తర్వాత బయటకురావాలని పేర్కొంది.చివరి 3 రోజుల్లో జ్వరం రాకపోతే టెస్టు అవసరం లేదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది