ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం కానున్న భారత్ రాయబారి
- May 07, 2021కువైట్: కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్ నేడు ఇక్కడి ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం కానున్నారు. జూమ్ ద్వారా నిర్వహించే ఈ సమావేశంలో భారత్ లో రోజు రోజుకు తీవ్రం అవుతున్న కోవిడ్ పై ఆయన చర్చిస్తారు. అలాగే కువైట్ తో పాటు ప్రపంచ దేశాల నుంచి అందుతున్న సాయం గురించి కూడా ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఈ జూమ్ మీటింగ్ లో ప్రవాస భారతీయులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొనే వారి కోసం https://zoom.us/j/95139949399?pwd=NmZiQ3d2b3N2ejNDZ2QzUExiTjhBQT09 లింక్ ను షేర్ చేశారు. అలాగే మీటింగ్ ఐడీ : 951 39949399, పాస్ కోడ్ 742937 వివరాలను వెల్లడించారు. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు, సలహాలు ఉంటే [email protected]. ద్వారా మెయిల్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..