ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం కానున్న భారత్ రాయబారి

- May 07, 2021 , by Maagulf
ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం కానున్న భారత్ రాయబారి

కువైట్: కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్ నేడు ఇక్కడి ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం కానున్నారు. జూమ్ ద్వారా నిర్వహించే ఈ సమావేశంలో భారత్ లో రోజు రోజుకు తీవ్రం అవుతున్న కోవిడ్ పై ఆయన చర్చిస్తారు. అలాగే కువైట్ తో పాటు ప్రపంచ దేశాల నుంచి అందుతున్న సాయం గురించి కూడా ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఈ జూమ్ మీటింగ్ లో ప్రవాస భారతీయులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొనే వారి కోసం https://zoom.us/j/95139949399?pwd=NmZiQ3d2b3N2ejNDZ2QzUExiTjhBQT09 లింక్ ను షేర్ చేశారు. అలాగే మీటింగ్ ఐడీ : 951 39949399, పాస్ కోడ్ 742937 వివరాలను వెల్లడించారు. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు, సలహాలు ఉంటే [email protected]. ద్వారా మెయిల్ చేయాలని సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com