మే 17 నుంచి టూరిస్టుల్ని రిసీవ్ చేసుకోనున్న సౌదీ అరేబియా
- May 08, 2021సౌదీ అరేబియా: మే 17 నుంచి సౌదీ అరేబియా, టూరిస్టుల్ని రిసీవ్ చేసుకుంటుందని డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ టూరిజం ఫర్ స్ట్రేటజీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రిన్స్ హపియా అల్ సౌద్ చెప్పారు. జిడిపిలో టూరిజం విభాగం పాత్ర 7.9 శాతంగా వుంది. టూరిస్టుల్ని బాగా ఆకర్షించే దేశాల్లో ఇది 10 నుంచి 12 శాతం వుందని చెప్పారాయన. 2023 నాటికి ఈ విభాగంలో మరింత ఉన్నత స్థానానికి చేరతామని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..