మే 17 నుంచి టూరిస్టుల్ని రిసీవ్ చేసుకోనున్న సౌదీ అరేబియా

- May 08, 2021 , by Maagulf
మే 17  నుంచి టూరిస్టుల్ని రిసీవ్ చేసుకోనున్న సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: మే 17 నుంచి సౌదీ అరేబియా, టూరిస్టుల్ని రిసీవ్ చేసుకుంటుందని డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ టూరిజం ఫర్ స్ట్రేటజీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రిన్స్ హపియా అల్ సౌద్ చెప్పారు. జిడిపిలో టూరిజం విభాగం పాత్ర 7.9 శాతంగా వుంది. టూరిస్టుల్ని బాగా ఆకర్షించే దేశాల్లో ఇది 10 నుంచి 12 శాతం వుందని చెప్పారాయన. 2023 నాటికి ఈ విభాగంలో మరింత ఉన్నత స్థానానికి చేరతామని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com