గోల్డ్ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన కస్టమ్స్ అధికారులు

- May 11, 2021 , by Maagulf
గోల్డ్ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన కస్టమ్స్ అధికారులు

దుబాయ్: ప్రముఖ శీతల పానీయాల్లో ఒకటైన ట్యాంగ్ కంటెయినర్ ద్వారా గోల్డ్ స్మగ్లింగ్ యత్నం జరుగుతుండగా, ఇండియన్ కస్టమ్స్ అధికారులు ఆ యత్నాన్ని భగ్నం చేశారు. గోల్డ్ గ్రాన్యూల్స్ ఈ డ్రింకులో మిక్స్ చేసినట్లు చెన్నై కస్టమ్స్ అధికారులు గుర్తించారు. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి ఇదొక కొత్త పద్ధతిగా కస్టమ్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలే ఇద్దరు వ్యక్తులు తమ విగ్గుల కింద గోల్డ్ దాచి స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 700 గ్రాముల గోల్డ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com