ఈద్ సెలవుల తర్వాత తెరచుకోనున్న రెస్టారెంట్లు.?
- May 11, 2021
కువైట్: రెస్టారెంట్లు అలాగే ఫుడ్ సప్లయ్ కంపెనీ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రకియను వేగవంతం చేసింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఈ కార్యక్రమం సజావుగా పూర్తయితే, ఈద్ సెలవుల తర్వాత రెస్టారెంట్లలోకి వినియోగదారుల్ని అనుమతించేందుకు అవకాశం వుంది. టేబుళ్ళ మధ్య సరైన ఖాళీ ప్రదేశం వదలడం వంటి నిబంధనల్ని విధించి, డైన్ ఇన్ విధానానికి అనుమతిస్తారు అధికారులు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









