రమదాన్ ఫుడ్ కిట్స్ పంపిణీ చేసిన ఢిల్లీలోని కువైట్ ఎంబసీ

- May 11, 2021 , by Maagulf
రమదాన్ ఫుడ్ కిట్స్ పంపిణీ చేసిన ఢిల్లీలోని కువైట్ ఎంబసీ

కువైట్: న్యూ ఢిల్లీలోని కువైట్ ఎంబసీ, పవిత్ర రమదాన్ మాసంలో ఫుడ్ కిట్స్ పంపిణీ చేసినట్లు వెల్లడించింది. కువైట్ అవకాఫ్ పబ్లిక్ ఫౌండేషన్ పర్యవేక్షణలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. మొత్తం 1600 ఫుడ్ కిట్స్ పంపిణీ చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వీటిని పంపిణీ చేయడం జరిగింది. ప్రతియేడాది లానే ఈ యేడాది కూడా ప్రపపంచంలోని పలు దేశాల్లో పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఫుడ్ కిట్స్ పంపిణీ చేపట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com