రమదాన్ ఫుడ్ కిట్స్ పంపిణీ చేసిన ఢిల్లీలోని కువైట్ ఎంబసీ
- May 11, 2021
కువైట్: న్యూ ఢిల్లీలోని కువైట్ ఎంబసీ, పవిత్ర రమదాన్ మాసంలో ఫుడ్ కిట్స్ పంపిణీ చేసినట్లు వెల్లడించింది. కువైట్ అవకాఫ్ పబ్లిక్ ఫౌండేషన్ పర్యవేక్షణలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. మొత్తం 1600 ఫుడ్ కిట్స్ పంపిణీ చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వీటిని పంపిణీ చేయడం జరిగింది. ప్రతియేడాది లానే ఈ యేడాది కూడా ప్రపపంచంలోని పలు దేశాల్లో పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఫుడ్ కిట్స్ పంపిణీ చేపట్టారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









