రమదాన్ ఫుడ్ కిట్స్ పంపిణీ చేసిన ఢిల్లీలోని కువైట్ ఎంబసీ
- May 11, 2021
కువైట్: న్యూ ఢిల్లీలోని కువైట్ ఎంబసీ, పవిత్ర రమదాన్ మాసంలో ఫుడ్ కిట్స్ పంపిణీ చేసినట్లు వెల్లడించింది. కువైట్ అవకాఫ్ పబ్లిక్ ఫౌండేషన్ పర్యవేక్షణలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. మొత్తం 1600 ఫుడ్ కిట్స్ పంపిణీ చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వీటిని పంపిణీ చేయడం జరిగింది. ప్రతియేడాది లానే ఈ యేడాది కూడా ప్రపపంచంలోని పలు దేశాల్లో పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఫుడ్ కిట్స్ పంపిణీ చేపట్టారు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!









