ఏపీ కరోనా అప్డేట్

- May 14, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది.గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 22,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 13,88,803కి చేరింది.కరోనాతో మరో 96 మంది మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 9,173 కి చేరింది. కరోనా నుంచి 11,75,843 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 2,03,787 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాల్టి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,77,91,220 శాంపిలను టెస్ట్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com